21, మార్చి 2016, సోమవారం

వేయి  పడగలు ! మూడవ  అధ్యాయములో  కవి  గారు   గిరికను  యెంత  బాగా  వర్ణించారో !
'ఆ  నవ్వినది  పన్నెం డేం డ్ల  పిల్ల !దాని  యొడ లి  పైకి  తెలియకుండ  మన్మథుడు  వచ్చు  చున్నాడు . దాని  తెల్లని  పలు వరుస  సుద ర్శ నా యుధపు టంచుల వలె  పదునుపెట్టి  నట్లుండెను .  దాని  చెవులు  శ్రికారములై
పాంచ జన్యము  లట్లుండెను . దాని  కన్నులు  కమలములు ,దాని  నాసిక  కౌ మో దకి .దాని   భ్రూ యుగము  శా రజ్ఞము    ద్విథా  విభక్త మైనట్లుండెను . దాని  మూర్తి  వికుం ఠ  మై  మనొజ్ఞ  మయ్యెను . దాని  పేరు  దేవదాసి '
ఈ వర్ణన  యెంత  మధురం !లేలేత  అందాలను  యెంత  కమనీయంగా  తెలిపారు !నేను  చదివి  మైమరచిపోయాను !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి