25, ఆగస్టు 2015, మంగళవారం

యువతా మేలుకో.....

మన  మహిళాలోకం  సాంఘిక  సమస్యలమీద స్పందించాలి . మత్తుపానీయాలమీద  నేటి  యువతకు  అవగాహన
వున్నదో  లేదో  అర్ధం  కావడం  లేదు . గుట్కా ,వైన్ ,విస్కీ  గుడుంబా , యివా  మనం  నేర్చుకోవాల్సిన  అలవాట్లు?
యువతలో  అపారమైన  విజ్ఞానం  వుంది  కానీ వాళ్ళు వాడే  అవకాశమే  లేకుండా  మార్కెట్లో  ఎన్నో  ఎన్నో
మాదకద్రవ్యాలను  ప్రవేశపెట్టి  వాళ్ళ  శక్తిని  చంపేస్తున్నారు .  యువకుల్లారా  యువతుల్లారా  మీలోని  అపారశక్తిని
 దేశంకోసం  సమాజంకోసం  మీభవితకై  వినియోగించండి . 

సేకరణ

గౌరవనీయులు ,పూజ్యులు ,మహానుభావులు ,శ్రీ ,ఎక్కిరాల  కృష్ణమాచార్య  గారు  రచించిన  శ్రీమద్భాగవత  ప్రకాశము  పంచమ  స్కందం  ద్వితీయ  భాగం  13 నందు అమూల్యమైన  కొన్ని   వివరాలను  అందరము వారు  తెలుసుకోవాలనే  తపనతో తెలియపరుస్తున్నాను , ఆచార్యులవారి  పాదాలకు  ప్రణమిల్లుతూ   వ్రాస్తున్నాను వారు  వ్రాసిన  వాక్యాలను  యథాతథంగా  వ్రాస్తున్నాను .
సూర్యుని  సంవత్సర  గమనము  నందు  ఉత్తరాయనము  దక్షిణాయనము  విఘవము  అను  గమనములు  వున్నవి వుత్తరాయనమున  పగలు  దీర్ఘముగా  రాత్రి . చిన్నగా  వుండును .  దక్షిణాయనము  రాత్రి  దీర్ఘముగా
పగలు  చిన్నగా  వుండును .  విఘవములందు  పగలు  రాత్రి  సమానముగా  వుండును .  ఏ  దినమునందు  మిక్కిలి  దీర్ఘమైన  రాత్రి  మిక్కిలి  చిన్నదైన  పగలు  వచ్చునో   ఆ  మరుసటి  దినమునుంది  ఉత్తరాయనము  ప్రారంభమగును .  పగలు  పెరిగి  రాత్రి  తగ్గుచుండును .  మూడు  మాసములలో  రాత్రి  పగలు  సమానముగా  వున్న  దినము  వచ్చును .  ఆ  నాటి  సూర్యోదయమును  విఘవము  అందురు .  అదియే  విఘవత్పుణ్య
కాలమందురు . ఆ  నాడు  సూర్యుడు  భూమధ్యరేఖను  దక్షిణము  నుండి  ఉత్తరము  నకు  దాటును .  అదియే
మేషరాశి  ప్రారంభము .ఆ  దినమునుంది  పగళ్ళు  పెరిగి  రాత్రుళ్ళు  చిన్నవగుచుండును .  మరల  మూడు
మాసములలో  అతి  దీర్ఘమైన  పగలు  అతి  చిన్నదైన  రాత్రి  గల  దినము  వచ్చును .   ఆ  మరునాటి  సూర్యోదయమునుంది  దక్షిణాయనం  ప్రారంభమగును  .దీనినే  కర్కాటక  రాశి  ప్రారంభం  అని  చెప్పవచ్చును.
ఆ  రోజునుండి  రాత్రులు  పెరుగుతూ  పగళ్ళు  చిన్నవిగా  అవుతూ  వుంటాయి .  మూడు  మాసముల  పిదప  రాత్రి  పగలు  సమానమైన  దినం  వస్తుంది .  దీనిని  దక్షిణ  విఘవం  అందురు .  ఆ  రోజు  నుండి  సూర్యుడు
తులా రాశి  లో  ప్రవేశిస్తాడు . ఆ  దినం  నుండి  పగలు  చిన్నగా  రాత్రి పెద్దదిగా  అవుతుంది . మరల  మూడు
మాసములలో   అతి  దీర్ఘమైన   రాత్రి  అతి  చిన్న  పగలు  గల  దినం  యేర్పడుతుంది . ఆ  మరుసటి  రోజు నుండి
ఉత్తరాయనం  ప్రారంభం  అవుతుంది .  దీనినే  మకర  రాశి  ప్రారంభం  అందురు . ఈ  లెక్కలన్నీ  లంకా  పట్టణ  ప్రదేశమున నిలబడి  గుణించి నప్పుడే  సరిగా  వచ్చును . లంక  అనగా  భూమధ్యరేఖ .  ఈ  విధంగా సంవత్సరమున  మూడేసి  నెలల  కొకటి  చొప్పున  నాలుగు  పాదములు  వచ్చును .ఇప్పటి  ఆంగ్ల  పంచాగం ప్రకారం  1)డిసెంబరు  22వ  తెదీనాదు  మకర  సంక్రమణం  లేదా  ఉత్తరాయన  పుణ్యకాలము  అంటారు .
2)మార్చి  21టవ  తెదీని  వుత్తర  విఘవం  లేదా  మేష సంక్రమణం   అందురు . 3)జూన్  22వ తెదీనాదు  దక్షిణాయనం  ప్రారంభం  లేదా కర్కాటక  సంక్రమణం  . 4)సెప్టెంబరు  21వ  తెదీనాదు  దక్షిణ  విఘవం  లేదా
  తులా సంక్రమణం ఈ  దక్షిణ  విఘవం  నాడు సూర్యుడు  వుత్తరం  నుండి  దక్షిణమునకు  భూమధ్యరేఖను
మారుచుండును దాటును . .ఈ  గమనములను  బట్టి  సూర్యుని  నుండి  భూమి  స్వీకరించు  సూర్యరశ్మి  యొక్క  కోణములు మారుచుండును .వానిని  బట్టి  శీతోష్ణ స్థితులు  ,వాయుగమనం  మారుతాయి . వానిని  బట్టి  వెసవి
కాలం ,వర్షాకాలం ,శీతాకాలము  మొదలవుతాయి .









 





















.





























18, ఆగస్టు 2015, మంగళవారం

science and sentiments

sentiments are part of  our daily life.Though we know they are our mental feelings,still we believe them.Some times these sentiments hurt the feelings of other persons. So sentiments are our personal and we should not hurt others. We all have faith in God.God is the creater of all living beings in this world.He is responsible for our every action and reaction. Then where is the place for sentiments?
As Lord Krishna told in Geeta  do karma don't wait for results,every body must do the duty and act positively for that situation. Sentiment must be sensitive,one should use hismind with analytical thinking.

Science is life.Morning to night eyery act in our life is linked with science.Only the defect is we are
not accepting science,so one should try to analyse every action with scientific outlook.But there are some exceptions GOD  HE IS ETERNAL.HE is a great scientist.He is Super Power.Dear readers
knowledge is power .Our Indian philosophy and science are sides of the same coin,they are one and only one. One should think properly,if vision is proper outlook is proper this whole society is happy.

12, ఆగస్టు 2015, బుధవారం

simple man with noble thoughts

మన  పంచమ  వేదం  మహాభారతం  భారతీయుల  జీవనాడి . భీష్మపితామహుని విష్ణుసహస్రనామం  మన  నిత్యపారయణమ్ . ఈనాటి  వర్తమాన  మహాభారతంలో  శ్రి  గౌరవరతుల్యులు  A  P  J  అబ్దుల్  కలాం  గారి సూక్తులు  ప్రతి  భారతియుడు  నిత్యం  మననం  చెయ్యాలి . 27 /7/2015    ఆయన   ఆత్మ  మరో  లొకానికి  పయనమైంది . కాని  మేము ఏం  కావాలి?అశ్రు  నయనాలతో  నా  తర్పణ స్వీకరించు మహాత్మా . ఆ  అమరజీవి  అమూల్య  సూక్తులు కొన్ని వ్రాసుకున్నాను .
'కష్టాలు  నిన్ను  నాశనం  చేయడానికి  కాదు ,నీలొని  సమర్ధతను  వెలికి  తీసి నిన్ను  నువ్వు న
     ని రూపించుకోవడానికీ  వస్తాయి .కష్టాలు  కూడా  బిత్తర  పోవాలి  నిన్ను  కష్టపెట్టడం  చాలా  కష్టమని। '
2. జీవితం  ,సమయం -ఈ  రెండు  ప్రపంచానికి  అత్యుత్తమ  ఉపాధ్యాయులు .

3. మనస్పూర్తి గా  పనిచేయని వారు  జీవితం  లో విజయం సాధించలేరు .
4. అపజయం  తప్పటడుగు  కాదు  నిన్ను  నిన్నుగా  సరిదిద్దుకోవదానికి  వచ్చిన  చక్కని  అవకాశం .
5. కలలు  కనండి  ఆలోచనలకు  రెక్కలు  తొడగండి  ఆలోచనలే  ఆచరణకు  పునాది  అవుతుంది .
6. అలవాట్లు  సక్రమం  అయితే  భవిష్యత్తు  సక్రమం  అవుతుంది .
7.  నీకు  గుర్తింపు  రావాలంటే  నీ  సమర్ధత  పెంచుకో . 

9, ఆగస్టు 2015, ఆదివారం

మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం లో మనం వు న్నా మా అని త లు కాచు కుంటే రో త పుడ్తు న్నది ,నే టి సమా జం లో వున్నది కే వలం మహోన్నతులు  దా న వత్వమే ,త రం మారితే మార్పు సహజం కాని యీ  తి రో గ మ మా ర్పు వూ హిం చ ని ది  ,నే టి యు వ తరానికి దిశానిర్దేసం కావాలి మ న  భా ర తీ య స మా జం లోవిశాలభావ పరంపర ప్రపంచానికే తలమానికం  మరి యీ  మానసిక  వైకల్యం  ఎక్కడిది? నాకు  మాత్రం కొన్ని  పరిష్కారాలు  కన్పిస్తున్నై .ప్రతి  యింట్లో పెద్దవారు ఆధ్యాత్మిక  వాతావరణాన్ని  పరిమళింప  చెయ్యాలి డ పిల్లలకు మంచి  చెడు విషయ  విచక్షణ విడమర్చి వివరించాలి ఇంట్లో వ్యక్తిగత విమర్శలుఅనవరస  ప్రసంగాలు వుం డ కూ డ దు సా ను కూ ల ఆలొ చనలు నిర్మాణాత్మక చర్చలు జరగాలి. దయ ,ధ ర్మం ,దానగుణంఇవన్నీ ఒకనాడు  మన  వ్య వస్త లో  అంతర్భాగంగా  ఉండేవి ఽఆ  తరంలో మహోన్నతులు  జన్మిం చారు  ధ న్య  జీ వుల  చరిత్రలన్నీ మనం  పరిశీలిస్తే  వారి  కుటుంబ ,సామాజిక  పరిస్తుతులు  యెంతో  వున్నత భావాలతో  విలసిల్లుతూ  వుండేవి . ఒక  బాలగంగాధర  తిలక్ ,ఒక  నేతాజీ  ,ఒక  టంగుటూరి ,యెందరో  యెందరో !మరి  నేడు  యెందు కీ  పతనం?కారణం పెద్దలు  సమాజం ,కాబట్టి పరిష్కారం  కూదా  వారి  దగ్గరే  వుంది .అలాగే విద్యాలయాలు ,గురువులు ,యువతకు  వున్నతమైన  శిక్షణ  యివ్వాలి . వారి  విద్యా  జీవనం  ముగిసిన  పిదప  బాహ్య  ప్రపంచంలో  వారు  తమకు  తాముగా  వున్నత  స్థానంలో  వుంటూ  యెదుటి  వారికి  చుక్కానిగా  జీవించాలి