భారత నారి గౌరవానికి మర్యాదకు సకల జాతులకే తలమానికంగా నిలిచింది , మన సనాతన ధర్మంలో , మన వేదాలలో స్త్రీ స్థానం ఉన్నతం ఆనాటి పురుషుడు! మహిళకు సంకెళ్ళు బిగించలేదు . ప్రతి రంగంలో సమాన
విలువ యిచ్చాడు . మరి యిప్పుడు మనం అన్నిరంగాలలో మహిళలు పురోగమనంలో వున్నారు . వున్నతంగా జీవిస్తున్నారు . కాని మనం జీవిస్తున్న యీ సమాజంలో యెందుకు యిన్ని మానభంగాలు ?
అంతేకాదు చంపడాలు, ముక్కలు ,ముక్కలు గా కోయదాలు !యేమిటి యీ వికృత ధోరణి ? మానవుడు
దానవుడుగా మారుతున్నాడు . రావణాసురుడు సీతను బంధించాడు ,కానీ ,అంత దానవుడు కొంత కట్టుబాటుకు తల వంచాడు . యినాటి యీ నేర ధోరణి ఆనాటి రాక్షసులకన్నా దారుణంగా వున్నది .
రోజూ దినపత్రికలో వార్తలు చదువుతున్నా ,t.v లో చూస్తున్నా మనసంతా చెదిరి పోతున్నది . మనదేశంలో
పాపాయి భూమిమీదికి వస్తూ తనతో పాటే యీ అత్యాచార విష సర్పాన్ని మెళ్ళో వేసుకుని వస్తున్నదేమో !
నెలల పిల్ల దగ్గరినించి ,పండు ముదుసలి దాకా ఆడ అయితే చాలు కామం తీర్చుకోవడానికి !మొన్ననే
పేపర్లో చదివాను ఒక కామపిశాచి పూడ్చిన స్త్రీ శవాన్ని బయటకు తీసి కోరిక తీర్చుకున్నాదు . వాణ్ని చంపినా పాపం లేదు / చిఛీ /అసహ్యం వేస్తోంది .ఆకాశం లో సగం అని చెప్పుకోవడానికే ఆడాళ్ళు వున్నారు /
ఆచరణలో శూన్యమ్ .
అసలెందుకిలా జరుగుతున్నది ? ఎక్కడుంది లోపం ? మనిషి మెదడులో యీ కలుపు మొక్కలు విష వలయాలుగా అల్లుకు పోతున్నాయి . వాటిని వేళ్ళతో తుంచెయ్యాలి . క్రూరమైన ఆలోచనలు యెందుకు
వస్తున్నాయి ?జాలి దయ ,మానవత్వం అనే పదాలు మాయమైపోయాయి !మనసమాజంలో విలువలకు
వలువలు వలస వెళ్ళాయి . సంస్కారాన్ని మన పదకోశంలో కప్పెసాం . సమయం వచ్చేసింది ,ప్రతి పాఠశాలలొ తప్పని సరిగా విలువలను బోధించాలి . పెద్దవారు అనుభవజ్ఞులు , విద్యావంతులు ,మన రామాయణం ,
వేమన శతకం భాగవతం అందులోని మానవతావిలువలు వివరిస్తే యిన్ని అనర్ధాలు జరగవు . ప్రతి వ్యక్తి
ప్రతి అమానుష చర్యను ఖండించాలి . మనలోని అలసత్వాన్ని తరిమెయ్యాలి ,జాతిని కాపాడుకోవాలి .
మనకెందుకులే ,మనింట్లో కాదుగా అనే ధోరణి మారాలి . సమాజం మనదే సమస్యలు కూడా మనవే !క్ట ఒక మహిళను చంపేసి గొనెసంచీలొ కుక్కేసి గోడలో పెట్టేసి ప్లాస్ట రింగ్ చేసారంటే వాళ్ళు అసలు రాక్షసులే !
పక్కింటి వాళ్ళకు యింతపని జరుగుతున్నా చప్పుడు వినిపించలేదా ?తప్పకుండా వినిపిస్తుంది కానీ
మనకెందుకులే అని వూరు కున్నారు . ప్రతి వాళ్ళు మనచుట్టుపక్కల కదలికలు గమనిస్తూ వుండాలి . అనుమానం వస్తే అందరూ కలిసి నిలదియ్యాలి . నీతిమాలిన చర్యలను అరికట్టాలి .
విలువ యిచ్చాడు . మరి యిప్పుడు మనం అన్నిరంగాలలో మహిళలు పురోగమనంలో వున్నారు . వున్నతంగా జీవిస్తున్నారు . కాని మనం జీవిస్తున్న యీ సమాజంలో యెందుకు యిన్ని మానభంగాలు ?
అంతేకాదు చంపడాలు, ముక్కలు ,ముక్కలు గా కోయదాలు !యేమిటి యీ వికృత ధోరణి ? మానవుడు
దానవుడుగా మారుతున్నాడు . రావణాసురుడు సీతను బంధించాడు ,కానీ ,అంత దానవుడు కొంత కట్టుబాటుకు తల వంచాడు . యినాటి యీ నేర ధోరణి ఆనాటి రాక్షసులకన్నా దారుణంగా వున్నది .
రోజూ దినపత్రికలో వార్తలు చదువుతున్నా ,t.v లో చూస్తున్నా మనసంతా చెదిరి పోతున్నది . మనదేశంలో
పాపాయి భూమిమీదికి వస్తూ తనతో పాటే యీ అత్యాచార విష సర్పాన్ని మెళ్ళో వేసుకుని వస్తున్నదేమో !
నెలల పిల్ల దగ్గరినించి ,పండు ముదుసలి దాకా ఆడ అయితే చాలు కామం తీర్చుకోవడానికి !మొన్ననే
పేపర్లో చదివాను ఒక కామపిశాచి పూడ్చిన స్త్రీ శవాన్ని బయటకు తీసి కోరిక తీర్చుకున్నాదు . వాణ్ని చంపినా పాపం లేదు / చిఛీ /అసహ్యం వేస్తోంది .ఆకాశం లో సగం అని చెప్పుకోవడానికే ఆడాళ్ళు వున్నారు /
ఆచరణలో శూన్యమ్ .
అసలెందుకిలా జరుగుతున్నది ? ఎక్కడుంది లోపం ? మనిషి మెదడులో యీ కలుపు మొక్కలు విష వలయాలుగా అల్లుకు పోతున్నాయి . వాటిని వేళ్ళతో తుంచెయ్యాలి . క్రూరమైన ఆలోచనలు యెందుకు
వస్తున్నాయి ?జాలి దయ ,మానవత్వం అనే పదాలు మాయమైపోయాయి !మనసమాజంలో విలువలకు
వలువలు వలస వెళ్ళాయి . సంస్కారాన్ని మన పదకోశంలో కప్పెసాం . సమయం వచ్చేసింది ,ప్రతి పాఠశాలలొ తప్పని సరిగా విలువలను బోధించాలి . పెద్దవారు అనుభవజ్ఞులు , విద్యావంతులు ,మన రామాయణం ,
వేమన శతకం భాగవతం అందులోని మానవతావిలువలు వివరిస్తే యిన్ని అనర్ధాలు జరగవు . ప్రతి వ్యక్తి
ప్రతి అమానుష చర్యను ఖండించాలి . మనలోని అలసత్వాన్ని తరిమెయ్యాలి ,జాతిని కాపాడుకోవాలి .
మనకెందుకులే ,మనింట్లో కాదుగా అనే ధోరణి మారాలి . సమాజం మనదే సమస్యలు కూడా మనవే !క్ట ఒక మహిళను చంపేసి గొనెసంచీలొ కుక్కేసి గోడలో పెట్టేసి ప్లాస్ట రింగ్ చేసారంటే వాళ్ళు అసలు రాక్షసులే !
పక్కింటి వాళ్ళకు యింతపని జరుగుతున్నా చప్పుడు వినిపించలేదా ?తప్పకుండా వినిపిస్తుంది కానీ
మనకెందుకులే అని వూరు కున్నారు . ప్రతి వాళ్ళు మనచుట్టుపక్కల కదలికలు గమనిస్తూ వుండాలి . అనుమానం వస్తే అందరూ కలిసి నిలదియ్యాలి . నీతిమాలిన చర్యలను అరికట్టాలి .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి