9, ఆగస్టు 2015, ఆదివారం

మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం లో మనం వు న్నా మా అని త లు కాచు కుంటే రో త పుడ్తు న్నది ,నే టి సమా జం లో వున్నది కే వలం మహోన్నతులు  దా న వత్వమే ,త రం మారితే మార్పు సహజం కాని యీ  తి రో గ మ మా ర్పు వూ హిం చ ని ది  ,నే టి యు వ తరానికి దిశానిర్దేసం కావాలి మ న  భా ర తీ య స మా జం లోవిశాలభావ పరంపర ప్రపంచానికే తలమానికం  మరి యీ  మానసిక  వైకల్యం  ఎక్కడిది? నాకు  మాత్రం కొన్ని  పరిష్కారాలు  కన్పిస్తున్నై .ప్రతి  యింట్లో పెద్దవారు ఆధ్యాత్మిక  వాతావరణాన్ని  పరిమళింప  చెయ్యాలి డ పిల్లలకు మంచి  చెడు విషయ  విచక్షణ విడమర్చి వివరించాలి ఇంట్లో వ్యక్తిగత విమర్శలుఅనవరస  ప్రసంగాలు వుం డ కూ డ దు సా ను కూ ల ఆలొ చనలు నిర్మాణాత్మక చర్చలు జరగాలి. దయ ,ధ ర్మం ,దానగుణంఇవన్నీ ఒకనాడు  మన  వ్య వస్త లో  అంతర్భాగంగా  ఉండేవి ఽఆ  తరంలో మహోన్నతులు  జన్మిం చారు  ధ న్య  జీ వుల  చరిత్రలన్నీ మనం  పరిశీలిస్తే  వారి  కుటుంబ ,సామాజిక  పరిస్తుతులు  యెంతో  వున్నత భావాలతో  విలసిల్లుతూ  వుండేవి . ఒక  బాలగంగాధర  తిలక్ ,ఒక  నేతాజీ  ,ఒక  టంగుటూరి ,యెందరో  యెందరో !మరి  నేడు  యెందు కీ  పతనం?కారణం పెద్దలు  సమాజం ,కాబట్టి పరిష్కారం  కూదా  వారి  దగ్గరే  వుంది .అలాగే విద్యాలయాలు ,గురువులు ,యువతకు  వున్నతమైన  శిక్షణ  యివ్వాలి . వారి  విద్యా  జీవనం  ముగిసిన  పిదప  బాహ్య  ప్రపంచంలో  వారు  తమకు  తాముగా  వున్నత  స్థానంలో  వుంటూ  యెదుటి  వారికి  చుక్కానిగా  జీవించాలి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి